Artikel Baru

Tuesday, September 25, 2012

కోదండరామ్ :జానారెడ్డి ఆరాటం సిఎం పదవి కోసం

హైదరాబాద్ :పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని, అందుకే ఆయన ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహర...

Monday, September 24, 2012

2014 వరకూ తానే సీఎం అనే ధీమాలో కిరణ్

రాష్ట్ర రాజకీయాలపై ఏదో జరుగుతోంది..జరగబోతోంది అని ప్రచారం సాగుతున్నా...ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నా...

రేగిడిమండలాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లా రేగిడిమండలాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు మడ్డువలస రిజర్వాయర్‌  గేట్లు ఎత్తివేయడంతో వాగుకి గండి గ్రామల్లోకి చేరి...

సీమాంధ్ర నేతల తిరుగుప్రయాణం

న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణపై ఇప్పట్లో ఎలాంటి ప్రకటన రాదని కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు చెప...

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న డీఏ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 65 నుంచి 72 శాతానికి పెంచే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి మండలి ఈ సాయంత్రం ఇక్కడ సమావేశమైంది. ఈ స...

30న సాగరహారం: కోదండరామ్

30న సాగరహారం: కోదండరామ్ హెచ్చరిక:  హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ లోపల తెలంగాణపై ప్రకటన వెలువడకపోతే ట్యాంక్ బండ్ పై తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామ...

ఆముదం ధర తగ్గించడంతో రైతుల ఆందోళన

మహబూబ్ నగర్: దేవరకద్ర మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆముదం పంటకు మద్దతు ధర తగ్గించడంతో మార్కెట్ యార్డ్ సిబ్బందిపై రైతు...